- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆందోల్: కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని గొంగులూరు తండాకు చెందిన ఏడుగురు లబ్దిదారులకు శనివారం సీడీసీ డైరెక్టర్ జయపాల్ నాయక్ కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జై రామ్, రవి, రాంగ్య నాయక్, కుమార్, సురేష్, ప్రకాశ్ పాల్గొన్నారు.
Next Story