- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పండగ పూట విషాదం.. కాల్వలో పడి ముగ్గురు యువకులు గల్లంతు
X
దిశ, వెబ్డెస్క్: శివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో ఎస్సారెస్సీ లక్ష్మీ కాల్వలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాలుగా గుర్తించారు. వీరంతా జక్రాన్ పల్లి గన్యతండా వాసులుగా గుర్తించారు. యువకుల కోసం స్థానికులు, అధికారులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story