- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
ఘోరం.. పిడుగుపాటుకు మహిళ మృతి
by Kavitha |
X
దిశ,వనపర్తి : పిడుగుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి రూరల్ ఎస్ ఐ జలంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి మండలం చిమనగుంట పల్లికి చెందిన గొర్రెల కాపరిగా వెళ్లిన గొల్ల పద్మ(35) పిడుగుపాటుకు గురై సుమారు నాలుగు గంటల సమయంలో మృతి చెందిందన్నారు. భర్త యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జలంధర్ రెడ్డి తెలిపారు. కాగా మృతురాలికి ఒక పాప, ఒక బాబు సంతానం.
Next Story