- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
యువకుడి మృత దేహం పక్కన చీటి.. అందులో ఏముందంటే..
X
దిశ, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో యవకుడి అత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ పవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారం మండలం ఆవులపాడ్ గ్రామానికి చెందిన చిర్ర శ్రవణ్ కుమార్ (18) రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద నిలబడి రైలు ఢీకొని మృతి చెందాడు. సంఘటన స్ధలంలో ఓ అమ్మాయి పేరుతో పాటు తన పేరు రాసిన చీటిని గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతుని అత్మహత్యకు గల కారణాలు తెలియలేదని తెలిపారు.
Advertisement
Next Story