- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి తాజా మార్గదర్శకాలు మరోసారి జారీ అయ్యాయి. కరోనా రోగులు కోలుకున్నాక కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
అనారోగ్యంగా ఉన్న వారు మెడిసిన్ తీసుకోవాలని.. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ కిట్ వినియోగించాలని, గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలని స్పష్టంచేశారు.
Read Also…
Next Story