- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
మహబూబ్ నగర్ లో మరొకరికి కరోనా
by vinod kumar |
X
దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మరో కరోనా కేసు నమోదైంది. పట్టణంలోని వన్ టౌన్ సమీపంలోని శివశక్తి నగర్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వెంటనే అధికారులు ఈ ప్రాంతాన్ని క్వారంటైన చేసి హైడ్రోక్లోరిన్ ద్రవాన్ని పిచికారీ చేయించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబంతో పాటు అతని స్నేహితులను అధికారులు గుర్తించి నమూనాలను సేకరించి వారిని క్వారంటైన్ చేశారు. కరోనా సోకిన యువకుడు ఇటీవల ముంబై వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ ప్రాంతంలో పర్యటించి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
Advertisement
Next Story