బిజీ బిజీగా సీఎం జగన్.. రెండో రోజు ఢిల్లీ పర్యటన వివరాలు ఇవే..

by srinivas |
cm-jagan mohanreddy
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజూ కూడా బిజీబిజీగా సాగుతోంది.శుక్రవారం కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవలని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story