- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడబోమని చంద్రబాబు అన్నారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. శుక్రవారం చంద్రబాబు కుప్పం నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో మూడు వేల ఇండ్ల నిర్మాణాలను నిలిపి వేశారని ఆరోపించారు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడా నిలిపివేశారని దుయ్యబట్టారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను కుప్పం నుంచి తరలించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story