- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జనగామ: జనగామ జిల్లాలో కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కులు తప్పనిసరి ధరించాలని.. లేనియెడల కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 56 మందిపై కేసులు నమోదయ్యాయి. భౌతిక దూరం పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే విధంగా కొవిడ్-19 నిబంధనలు పాటించని 15 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు.
Next Story