నెత్తురోడిన రహదారి..

by Shamantha N |
నెత్తురోడిన రహదారి..
X

కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదవ‌శాత్తు రోడ్డు పక్కనే ఉన్నపెద్ద బండ రాయిని ఢీ కొట్టింది.ఈ ఘటనలో 9మంది మృతి చెందగా 27మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ఉన్నట్టు తెలుస్తోంది. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed