- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
మాన్సాస్ ట్రస్ట్లో మరో లొల్లి.. హైకోర్టుకు చైర్మన్
X
దిశ, ఏపీ బ్యూరో: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం మరోసారి కోర్టుమెట్లెక్కింది. మాజీ కేంద్రమంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావు తనకు సహరించడంలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్ట్ ఈవో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్ విచారణ జరపాలో సీజే ముందు పెట్టి నిర్ణయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
Advertisement
Next Story