ఏపీ రైతులకు మరో శుభవార్త..

by srinivas |
ఏపీ రైతులకు మరో శుభవార్త..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. ఇదివరకే ప్రకటించిన జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా చిన్న, సన్నకారు రైతులందరికీ ఉచితంగా పంపుసెట్లు, మోటార్లతో పాటు విద్యుత్ కనెక్షన్‌ను సైతం ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గతంలో రైతులకు ఉచితంగా బోర్లు వేయించాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story