- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్... చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత దంపతులు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu)ను దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత దంపతులు కలిశారు. వివేకానంద పీఏ కృష్ణారెడ్డి అన్యాయంగా తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. సీఐడీ విచారణ జరిపి వాస్తవాలను బయటకు తేవాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన విషయాలు అన్నీ తనకు తెలుసని... ఆయా విషయాలపై పూర్తి విచారణ జరిపించి, తప్పకుండా న్యాయం చేకూరుస్తానని చంద్రబాబు సునీత దంపతులకు హామీ ఇచ్చారు.
Advertisement
Next Story