Union Minister: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రూ.50,474 కోట్లు కేటాయించాం: కేంద్ర మంత్రి మురుగన్

by Mahesh |
Union Minister: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రూ.50,474 కోట్లు కేటాయించాం: కేంద్ర మంత్రి మురుగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 23 భారత పార్లమెంట్‌లో 2024-25 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ ను కేంద్ర ప్రవేశపెట్టింది. కాగా ఈ బడ్జెట్ లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.50,474 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి మురుగన్ చెప్పుకొచ్చారు. అలాగే రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని.. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులతో పాటుగా.. రొయ్యల బ్రీడింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి మురుగన్ మీడియాతో చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed