- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు Cm Jagan.. షెడ్యూల్ ఇదే..!
by srinivas |
X
దిశ వెబ్ డెస్క్: సీఎం జగన్ (Cm Jagan) బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీసర్వే) రెండు విడత కార్యక్రయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ బుధవారం ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్కు చేరుకుంటారు. మధ్యాహ్నం నరసన్నపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభలోనే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం తిరిగి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.
Next Story