- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
TDP నేతలకు హైకోర్టులో ఊరట
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో టీపీడీ, వైసీపీ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో ఏడుగురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ, కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా వీరందనీ పరామర్శించేందుకు చంద్రబాబు చిత్తూరు జైలులో కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఏడుగురు నేతలపై చిత్తూరు కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కుప్పం టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ ఏడుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేలు బాండ్, ఇద్దరు పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
- Tags
- Telugu Desam
Next Story