- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Kakinada:రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏసీబీ అధికారుల విచారణ
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి,కాకినాడ: కాకినాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ నిర్వహించారు. 2020లో అప్పటి సబ్ రిజిస్ట్రార్లు కుమారి, శేఖర్ బాబుల పై అవినీతి నిరోధక శాఖ దాడులు జరిగాయి.అప్పట్లో గత ప్రభుత్వంలో విచారణను కావాలని పక్కన పెట్టారని అభియోగాలున్నాయి. ఆ కేసు విచారణకు సంబంధించి పలు ఫైల్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.
Advertisement
Next Story