Tirumala News:శ్రీవారిని దర్శించుకున్న పాలిమర్ మఠాధిపతి

by Jakkula Mamatha |
Tirumala News:శ్రీవారిని దర్శించుకున్న పాలిమర్ మఠాధిపతి
X

దిశ,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని కర్ణాటకలోని ఉడిపికి చెందిన పాలిమరు మఠాధిపతి విద్యాధీష్ట తీర్థ స్వామిజి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు. జేఈవో వీరబ్రహ్మంలు ఆలయ సంప్రదాయం ప్రకారం ఇస్తికఫాల్ స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. ఆలయంలోకి చేరుకున్న స్వామిజి శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని అర్చకులు శ్రీవారి తీర్ధం, ప్రసాదాలు అందజేశారు.

Read More..

Amaravati: అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ దృష్టి.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు



Next Story