- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
BREAKING: హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేష్.. ముందస్తు బెయిల్కు పిటిషన్ దాఖలు
by Shiva Kumar |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కోర్టుల బాట పడుతున్నారు. గతంలో టీడీపీ నేతలపై దాడులకు తెగబడిన వైసీపీ నేతలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నివసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. కేసులో ముందస్తు బెయిల్ కొరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్పై ఈ నెల 8న రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది.
Next Story