- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..
by Vinod kumar |
X
దిశ, నవీపేట్: కుటుంబ తగాదాలతో మనస్తాపం చెంది బాసర గోదావరిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ పట్టణం సీతారాం నగర్కు చెందిన అంకం సావిత్రి కుటుంబ తగాదాలతో మనస్తాపం చెంది సోమవారం రాత్రి 7 గంటల సమయంలో బాసర గోదావరిలో దూకేందుకు ప్రయత్నం చేసింది. అయితే బాసర నుండి యాంచకు వస్తున్న మహేష్, జీవన్ లు చూసి.. ఆమేను రక్షించి.. యంచ సర్పంచ్ లహరి ప్రవీణ్ కు సమాచారం ఇచ్చారు. బాధిత మహిళ తో మాట్లాడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
Next Story