- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం..
by Aamani |
X
దిశ, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జైన ఉమా గౌరి అంగన్వాడీ టీచర్ తన అమ్మగారికి ఒంట్లో బాగాలేనందున ఒకటో తేదీ సాయంత్రం 6:30 గంటలకు ఇంటికి తాళం వేసి గిర్నిగడ్డకు వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం తన ఇంటి పక్కన వారు ఫోన్ చేసి తన ఇంటి తాళం పగిలి ఉందని చెప్పారు. ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో ఉన్న నల్లపూసల తాడు, 3 జతల ముత్యాల గొలుసు, మొత్తం 35 గ్రా.ల బంగారం, 150 గ్రాముల వెండి. మొత్తం విలువ రూ. 2,28,000/- వరకు ఉంటుందని ,ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దొంగతనం చేసారని తెలుపగా ఎస్ఐ భరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story