- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కశ్మీర్లో భారీగా డ్రగ్స్ సీజ్..
by Vinod kumar |
X
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లాలో 30 కిలోల కొకైన్ను పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఇద్దరు పంజాబీలను అరెస్టు చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలోని రైల్వే చౌక్ బానీహాల్ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో భారీగా డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇది హైగ్రేడ్ కొకైన్ అని జమ్మూ జోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Next Story