దారుణం...బతికుండగానే ఆడ శిశువుని పూడ్చివేశారు...

by Disha Web Desk 15 |
దారుణం...బతికుండగానే ఆడ శిశువుని పూడ్చివేశారు...
X

దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టారు. అది తెలిసిన స్థానికులు వెంటనే మట్టి తొలగించి శిశువును బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శిశువును పోలీసులు హుటాహుటిన ఎన్ఎస్ఆర్ అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించి హాస్పిటల్ లో ప్రథమ చికిత్స అందించారు. దామెర ఎస్సై అశోక్ వారిని అభినందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed