ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

by Shamantha N |   ( Updated:2021-03-29 05:38:19.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నలంద జిల్లాలో ఓ ట్రక్కు హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనలో ఎనిమిది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed