- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మదనపల్లె సబ్ జైల్లో 29 మందికి కరోనా సోకింది. 161 మంది ఖైదీలకు టెస్టులు చేయగా, 29 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఖైదీలను వెంటనే చిత్తూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. రిమాండ్పై వచ్చిన వారిని ఖైదీలతో కలిసి ఉంచడంతోనే కేసులు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల పీలేరుకు చెందిన ఓ వ్యక్తి రిమాండ్పై మదనపల్లె సబ్ జైల్కు వచ్చారు. అతని ద్వారా 29 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Next Story