- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఒకేచోట ఒకేరోజు 143 మందికి కరోనా
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధనగర్ లో ఒకేరోజు 143 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఆ ఏరియాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 763కు పెరిగింది. అదేవిధంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 20 కు పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
Advertisement
Next Story