- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
సూడాన్ రాజధానిపై డ్రోన్ దాడి.. 40 మంది మృతి
by Vinod kumar |
X
ఖర్తోమ్ : సూడాన్లో అంతర్యుద్ధం ఆగడం లేదు. రాజధాని ఖర్తోమ్లోని ఓ మార్కెట్ పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో దాదాపు 40 మంది చనిపోయారు. 36 మందికిపైగా గాయపడటంతో, వారిని బషీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సూడాన్లో అధికారం కోసం సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఏప్రిల్ 15 నుంచి అంతర్యుద్ధం నడుస్తోంది. నాటి నుంచి పలుమార్లు ఇలాంటి దాడులు జరిగినా.. ఇంత భారీగా మరణాలు చోటుచేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి.
Advertisement
Next Story