- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Ayodhya: అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక.. కేజీ బంగారం, వెండితో ధనస్సు
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: అయోధ్య బాల రాముడికి కానుకల పర్వం ఆగడం లేదు.విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన నాటి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి వారికి విలువైన కానుకలు పంపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి చెందిన రామ భక్తుడు చల్లా శ్రీనివాస రావు భక్తుల సహకారంతో 13 కిలోల వెండి, కేజీ బంగారంతో ధనస్సును తయారు చేయించాడు. ఈ మేరకు ఆయన బుధవారం ఆ ధనస్సుకు భద్రాచల ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ధనస్సును అయోధ్య బాల రాముడికి బహూకరించనున్నారు.
Advertisement
Next Story