- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్పై మరోసారి ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి. పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకుపోతామని జగన్ ప్రకటించినా కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుప్రీంలో వేసిన పిటిషన్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ఆపేందుకు ఒక్క అంశం కూడా అందులో లేదని.. కృష్ణా జల్లాలో రాష్ట్రానికి వాటా దక్కకపోతే అందుకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ మీటింగ్ కన్నా క్యాబినెట్ భేటీలు ముఖ్యామని ఆయన ప్రశ్నించారు.
Next Story