- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: గత రెండు రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్లే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని అధికారులు వెల్లడించారు. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని అన్నారు. గత రెండు రోజుల్లో నల్గొండలో 35.5, ఖమ్మంలో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాజారావు తెలిపారు.
Next Story