- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
OTT Release: 8 నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఓటీటీలో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినప్పటికీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కారణం తెలియనప్పటికీ కొన్ని చిత్రాలు మాత్రం కాస్త టైమ్ తీసుకుంటున్నాయి. తాజాగా, ఓ తెలుగు సినిమా వెయ్ దరువెయ్ దాదాపు 8 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది.
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Director Puri Jagannath) తమ్ముడు సాయిరాం శంకర్(Tollywood Hero Sairam Shankar) నటించిన ‘వెయ్ దరువెయ్’(Vey Daruvey Movie) మార్చి 15న థియేటర్స్ విడుదలైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలు కూడా పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లు ఈ సినిమా గురించి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపలేదు. అయితే 8 నెలల తర్వాత వెయ్ దరువెయ్ అక్టోబర్ 11 నుంచి ఆహా(Aha OttOTT Release:)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.