- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు మృతి
by Aamani |
X
దిశ, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను,ఆర్టీసీ బస్సు ఢీకొన్నగా ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆటో పూర్తిగా డామేజ్ అయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు జగన్నాధపురం కు చెందిన సంతోష్ మనోహర్లుగా గుర్తించారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story