- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మళ్లీ పసుపు వార్ స్టార్ట్.. నెట్టింట సీఎం రేవంత్ పోస్ట్ వైరల్..
by Rajesh |
X
దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం రోజున అత్యధికంగా పసుపునకు రూ.14వేలు రేటు పలికింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ మాసంలో జరిగిన ఎలక్షన్ క్యాంపెన్లో ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు శాశ్వతంగా మేలు జరుగుతుందని, తక్షణంగా ఆ దశగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్లో డిమాండ్ చేశారు. ఈ ట్విటర్ ట్రోల్స్ను కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని వాట్స్అప్ గ్రూప్లో షేర్ చేస్తున్నారు.
Advertisement
Next Story