- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నిరుద్యోగులు
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ హైకోర్టును గురువారం నిరుద్యోగులు ఆశ్రయించారు. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు తెలిపారు. కాగా, నిరుద్యోగులు వేసిన పిటిషన్పై జస్టిస్ కార్తీక్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. మరో వైపు ఈ రోజు నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story