తాగు నీటికోసం రోడ్డెక్కిన మంబాపూర్ ప్రజలు

by Nagam Mallesh |
తాగు నీటికోసం రోడ్డెక్కిన మంబాపూర్ ప్రజలు
X

దిశ, పెద్దేముల్: మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో పెద్దేముల్ మండలంలోనీ మంబాపూర్ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి నీటి సౌకర్యం కల్పించలేని దౌర్భాగ్యం ఏర్పడిందని మంచి నీళ్లు అందక ప్రజలు నన ఇబ్బందులు పడుతున్నారని. అధికారులు వెంటనే గ్రామానికి మంచినిటీ సౌకర్యం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed