- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఎద్దు పై దాడి చేసింది పులి అని నిర్ధారణ
by Kalyani |
X
దిశ యాలాల: పులి సంచారం చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం యాలాల మండలం రేళ్ళ గడ్డ తండాలో చత్ర్య నాయక్ అనే రైతు ఎద్దు పై చిరుత పులి దాడి చేయడంతో అది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మండలం లో తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు యాలాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఎఫ్ఓ పొలంలో ఉన్న జంతువు పాదముద్రలను పరిశీలించి, చిరుత పులికి చెందినదిగా గుర్తించారు. అటవీ శాఖఅధికారులు, యాలాల పోలీసులు మాట్లాడుతూ…. సమీప ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ప్రజలు ఎవరూ అడవి వైపు వెళ్లొద్దని, పశువులు మేకలు పొలాల దగ్గర కట్టేసి ఉంచరాదన్నారు.
Advertisement
Next Story