- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులు మృతి
X
దిశ, బోధన్ : ఎడపల్లి మండలం అశోకసాగర్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని నెహ్రూ నగర్ కు చెందిన కరీం, సమీర్ (17), అనాస్ (18) లు బైక్ పై నెహ్రూ నగర్ నుండి బోధన్ వెళుతుండగా నిజామాబాద్ వైపు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో సమీర్, అనాస్ లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కరీం కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story