- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
యువకుడిని ఢీ కొట్టిన లారీ
by Naresh |
X
దిశ, ఎల్లారెడ్డి: బోర్ లారీ ఢీ కొట్టడంతో అక్కడిక్కడే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని జంగమయ్య పల్లి మత మాల ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలంలోని, జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన అక్కం బాలరాజు (19) జంగమయ్య పల్లి నుంచి ఎల్లారెడ్డి మండల కేంద్రంకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బోర్వెల్ వాహనం, మృతుడు బాలరాజు ప్రయాణిస్తున్న బైక్ను ఢీ కొట్టడంతో బైక్ పైన ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాలరాజు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. మృతుని కుటుంబీకుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story