- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయులకు షాక్
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిజామాబాద్ డీఈఓ కు షాక్ ఇచ్చారు. ఈనెల 1 ,2 తేదీల్లో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని 84 మంది ఉపాధ్యాయులు డుమ్మా కొట్టారు. అందులో గెజిటెడ్ హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఉండడంతో వారికి ఎన్నికల విధులకు గైర్హాజరైన కారణాన్ని తెలపాలని తాకీదులు జారీ చేశారు. ఈనెల 4 లోపు సంజాయిషీ ఇవ్వాలని, లేకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story