- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
నేడు నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీటి విడుదల
by Sridhar Babu |
X
దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఒకటవ నెంబర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ నుండి 49వ కాలువ వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి మంగళవారం ఉదయం 10 గంటలకు పంట సాగుకు సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈమేరకు నిజాంసాగర్ ప్రాజెక్టు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ఆయకట్టు పరిధిలోని రైతులు ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా వరద నీటి ప్రవాహం ఎక్కువగా కొనసాగే నేపథ్యంలో నీటి ప్రవాహంలోకి పశువులు, గొర్రెలు దిగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Advertisement
Next Story