- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
'చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తాం'
by Sumithra |
X
దిశ, నిజామాబాద్ సిటీ : ఆపరేషన్ ముస్కాన్ అవేర్నెస్ ప్రోగ్రాం నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్వహించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, వారితో వెట్టిచాకిరి, భిక్షాటన చేయించవద్దని ప్రజలకు తెలియపరిచారు. ఈ ప్రోగ్రాం దేశం మొత్తంలో నిర్వహిస్తామన్నారు. చిన్న పిల్లలతో పైన తెలిపిన పనులు చేయిస్తే వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ చైతన్య బచ్ పన్ బచావో టీం సోనీ, పవన్, విశ్వనాథ్ అలాగే పోలీసు తరపున సాయిరెడ్డి, ఎస్ఐ వరలక్ష్మి నజ్మాలు పాల్గొన్నారు.
Next Story