- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రాజస్థానీ దాబాలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
by Sridhar Babu |
X
దిశ, జక్రాన్ పల్లి : మండలం లోని అర్గుల్ గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన గల చౌదరి రాజస్థాన్ దాబా యజమాని అశోక్ అలియాస్ దల్లు (26) వద్ద 210 గ్రాముల గంజాయి లభించింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా గంజాయి లభించింది. నిందితుడి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, నాలుగువేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఎవరైనా వ్యక్తులు లేదా దాబాలలో గంజాయి అమ్ముతున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story