- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ, బాన్సువాడ : మద్యానికి బానిసై వ్యక్తి మృతిచెందిన ఘటన బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని తాడ్కోల్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో చోటు చేసు కుంది. స్థానికంగా నివాసముండే శ్యాంసుందర్ గౌడ్ మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిన శ్యాంసుందర్ బుధవారం ఎల్లయ్య చెరువులో పడి మృతి చెందాడు. భార్య అంబిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story