- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో యువకుడు మృతి
by Sridhar Babu |
X
దిశ, ఏర్గట్ల : ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన దండవోయిన సతీష్ తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన గుర్రపు అజయ్ అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం నడుపుతూ సతీష్ ని ఢీ కొట్టడం తో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే తన స్నేహితులు హుటా హుటిన మెట్పల్లి హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సతీష్ తండ్రి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ మశ్చేందర్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story