- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పురుగుల మందు తాగిన భార్య భర్తలు..చివరికి ఏమైందంటే..?
by Naveena |
X
దిశ ,గుర్రంపోడు: గుర్రంపొడు మండలం మోసంగి గ్రామానికి చెందిన బడుగుల వెంకటయ్య (48) బడుగుల జ్యోతి, (40)ఇద్దరు భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. గమనించిన గ్రామస్తులు ఆసుపత్రికి తరలిస్తుండగా..మార్గ మధ్యలో వెంకటయ్య మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. నల్గొండ లోని సంకల్ప హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే కూతురు పెళ్లి చేసిన తల్లిదoడ్రులు ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సింది.
Advertisement
Next Story