గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్…

by Kalyani |
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్…
X

దిశ, కోదాడ: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి నుంచి 900 గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకున్న సంఘటన పట్టణ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఆప్కారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆప్కారి పోలీసులు సీఐ ఆధ్వర్యంలో కోదాడ టౌన్ శివారులలో దాడులు నిర్వహించారు. అందులో భాగంగా ఇద్దరు వ్యక్తులను పట్టణంలోని గాంధీ నగర్ చెందిన వేముల నవీన్, ,కొత్తపల్లి గోపిలను పట్టుకొని వారి వద్ద నుంచి 900 గ్రాముల డ్రై గంజాయి స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి నుంచి ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు ఆప్కారి సీఐ శంకర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed