- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
by Naveena |
X
దిశ, కనగల్లు: కనగల్లు మండల పరిధిలోని తొరగల్లు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సిరిపోలు కరుణాకర్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ చీరబోయిన మాధవి యాదయ్య ,రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా..మృతుడి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కనగల్లు గ్రామానికి చెందిన ప్రసాద్, వీరయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story