- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తహసీల్దార్ను సత్కరించిన గవర్నర్
X
దిశ, అర్వపల్లి : ఇంటర్నేషనల్ వైట్ కేన్ సేఫ్టీ డే సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జాజిరెడ్డిగూడెం మండల తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులుకు మెమొంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో ప్రజాసేవ, విధి నిర్వహణ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దివ్యాంగులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారన్నారు. ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని తహశీల్దారు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.
Advertisement
Next Story