- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బండరాళ్లు పడి కార్మికుడు మృతి..
by Vinod kumar |
X
దిశ, పెద్దవూర: పెద్దవూర మండలం సుంకిశాలలో వాటర్ పంప్ హౌస్ నిర్మాణం చేపడుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బండరాళ్లు పడి కార్మికుడు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకిశాల ప్రాజెక్ట్ నందు నలుగురు వర్కర్స్ పంప్ హౌస్లో పని చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పంప్ హౌస్ నుండి బండరాళ్లు పడ్డాయి.
దీంతో పని చేస్తున్న కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. అందులో బికాస్(20), చనిపోగా, అజయ్ ఠాకూర్, రబి ముడి, రాహుల్ కుమార్, కార్తీక్ మాలిక్, గత్తు మాలిక్లు గాయ పడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినారు. మృతుని స్నేహితుడు పవన్ సింగ్ సర్ధార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.
Advertisement
Next Story