- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఆ భారీ ఫ్యాక్టరీని తెరిపించండి.. కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి
X
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామిని ఢిల్లీలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. గత 30 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ లో మూతబడి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమతో వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. ప్రత్యేక చొరవ చూపి పరిశ్రమను పున: ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు.
Advertisement
Next Story